Breaking News

నోబెల్ శాంతి బహుమతి.. ట్రంప్‌కు తీవ్ర నిరాశ


Published on: 10 Oct 2025 15:26  IST

నోబెల్ శాంతి బహుమతి వస్తుందని ఎదురుచూసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఎదురుదెబ్బ తగిలింది. అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ నోబెల్ అవార్డు ట్రంప్‌ను వరించలేదు. కాసేపటి క్రితమే నోబెల్ శాంతి బహుమతి ప్రకటన జరిగింది. మరియా కొరీనా మచాడోకు ప్రతిష్ఠాత్మక నోబెల్ శాంతి బహుమతి-2025 గెలుచుకుంది. ఈ విషయాన్ని నార్వే నోబెల్ కమిటీ ప్రకటించింది.వెనెజులాకు చెందిన మరియా కొరీనా.. ప్రజాస్వామ్య హక్కుల కోసం పోరాడినందుకుగాను ఈ పురస్కారం అందజేశారు.

Follow us on , &

ఇవీ చదవండి