Breaking News

గాయని నేహా సింగ్ రాథోడ్ సంచలన వ్యాఖ్యలు


Published on: 29 Apr 2025 00:36  IST

28 మంది పౌరుల ప్రాణాలను బలిగొన్న ఇటీవలి పహల్గామ్ ఉగ్రవాద దాడి, ప్రభుత్వం, నిఘా, భద్రతా వైఫల్యం అని పేర్కొంటూ పోస్టులు పెట్టింది నేహా సింగ్ రాథోడ్. దేశానికి తమ వంతు అండగా ఉండాల్సి భారత పౌరురాలు, గాయని అయి ఉండీ కూడా ఏ మాత్రం సిగ్గులేకుండా మోడీ ప్రభుత్వంపై సోషల్ మీడియాలో అభ్యంతరకరమైన పోస్ట్ చేసింది. పర్యవసానంగా ఈ భోజ్‌పురి గాయని నేహా సింగ్ రాథోడ్‌పై దేశద్రోహం అభియోగాలు నమోదయ్యాయి. మొత్తంగా ఆమె చేసిన తప్పుడు చేష్టలకు పది కేసులు ఆమె మీద నమోదు చేశారు.

Follow us on , &

ఇవీ చదవండి