Breaking News

నౌహీరా షేక్‌ ఆస్తుల వేలం..


Published on: 14 Oct 2025 11:11  IST

హీరా గ్రూప్‌ సంస్థల అధినేత్రి నౌహీరా షేక్‌ కేసులో ఈడీ దర్యాప్తు కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఈడీ అటాచ్‌లో ఉన్న ఆస్తులను విక్రయించేందుకు నౌహీరా షేక్ ప్రయత్నాలు చేసింది. మరోవైపు నౌహీరా షేక్ ప్రాపర్టీస్‌ను ఈడీ వేలం వేస్తోంది. ఈడీ జప్తులో ఉన్న ఆస్తులను అమ్మి నౌహీరా ఇప్పటికే రూ.3 కోట్లు రాబట్టినట్లు తెలుస్తోంది. జప్తులో ఉన్న ఆస్తులను విక్రయించేందుకు ఒక సబ్ రిజిస్టర్ సైతం హీరాకు సహాయపడ్డాడని ఈడీ ఆరోపణ చేస్తోంది.

Follow us on , &

ఇవీ చదవండి