Breaking News

కాళేశ్వరం కేసులో ఇంజనీర్ల ఆస్తులు సీజ్..


Published on: 14 Oct 2025 14:09  IST

కాళేశ్వరం అవినీతి ఇంజినీర్ల ఆస్తుల అటాచ్‌కు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఈఈ నూనె శ్రీధర్ ఆస్తులను విజిలెన్స్ కమిషన్ జప్తు చేసింది. నూనె శ్రీధర్‌కు సంబంధించిన రూ.14 కోట్ల విలువైన ఆస్తులను ఫ్రిజ్ చేసినట్లు అధికారులు తెలిపారు. వాటి బహిరంగ మార్కెట్ విలువ రూ.110 కోట్లు ఉన్నట్లు ప్రకటించారు. అలాగే ళేశ్వరం ప్రాజెక్టు కార్పొరేషన్‌ ఎండీగా పనిచేసిన బి.హరిరామ్‌‌కు చెందిన రూ.11.46 కోట్ల ఆస్తుల అటాచ్ చేసినట్లు పేర్కొన్నారు. 

Follow us on , &

ఇవీ చదవండి