Breaking News

తోడు లేరని.. గోడు వినరని..


Published on: 14 Oct 2025 14:52  IST

మదనపల్లె.. ప్రశాంతమైన పట్టణం.. విభిన్న సంస్కృతులకు నిలయం. అయితే నేడు ఈ పట్టణాన్ని కలవరపెడుతున్న అంశం ఆత్మహత్యలు. రోజుకు కనీసం ఇద్దరు చొప్పున బలవన్మరణాలకు పాల్పడుతుండడం ఆందోళనకర అంశం. రాష్ట్రంలో ఆత్మహత్యలు ఎక్కువగా జరుగుతున్న ప్రాంతంగా మారుతోంది. ఇందుకు గల కారణాలను అన్వేషించి, అడ్డుకట్ట వేయడానికి తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరముంది.

Follow us on , &

ఇవీ చదవండి