Breaking News

కాంగ్రెస్‌కు దిమ్మతిరిగే షాకివ్వండి


Published on: 14 Oct 2025 17:31  IST

జూబ్లీహిల్స్‌ ప్రజలిచ్చే తీర్పుతో కాంగ్రెస్‌ ఢిల్లీ అధిష్ఠానం అదిరేలా ఉండాలని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. మాగంటి సునీతను భారీ మెజార్టీతో గెలిపించి గోపీనాథ్‌కు నిజమైన నివాళులర్పించాలని గులాబీ శ్రేణులు, మాగంటి అభిమానులకు పిలుపునిచ్చారు. రహమత్‌ నగర్‌లో సోమవారం నిర్వహించిన బీఆర్‌ఎస్‌ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మాగంటి సునీతను భారీ మెజార్టీతో గెలిపించి హైదరాబాద్‌ చరిత్రలోనే చిరస్థాయిగా నిలిచిపోయేలా చేయాలని శ్రేణులకు సూచించారు.

Follow us on , &

ఇవీ చదవండి