Breaking News

2047 నాటికి మన దేశం వికసిత్‌ భారత్‌గా మారుతుంది


Published on: 16 Oct 2025 16:47  IST

2047 నాటికి మన దేశం వికసిత్‌ భారత్‌గా మారుతుంది. 21వ శతాబ్దం.. 140 కోట్ల భారతీయుల శతాబ్దం. పలు ప్రాజెక్టులతో ఏపీలో కనెక్టివిటీ బలోపేతం అవుతుంది. ప్రాజెక్టులతో పరిశ్రమలకు ఊతం.. ప్రజల జీవన ప్రమాణాలు పెరుగుతాయి. దేశం అభివృద్ధి చెందాలంటే ఇంధన భద్రత కీలకం. ట్రాన్స్‌మిషన్‌ ప్రాజెక్టులతో దేశ ఇంధన సామర్థ్యం పెరుగుతుంది. దేశంలోని ప్రతి గ్రామంలో విద్యుద్దీకరణ జరిగింది. తలసరి విద్యుత్‌ వినియోగం 1400 యూనిట్లకు పెరిగింది అని పేర్కొన్నారు ప్రధానమంత్రి నరేంద్రమోదీ.

Follow us on , &

ఇవీ చదవండి