Breaking News

మావోయిస్ట్ పార్టీకి మ‌రో షాక్‌..


Published on: 17 Oct 2025 14:12  IST

మరో మావోయిస్టు సభ్యుడు జనజీవన స్రవంతిలో కలిసిపోయేందుకు సిద్ధమయ్యాడు. కేంద్ర క‌మిటీ స‌భ్యుడు రూపేష్ అలియాస్ ఆశ‌న్న అలియాస్ త‌క్క‌ళ్ల‌ప‌ల్లి వాసుదేవ‌రావు దండ‌కార‌ణ్యం విడిచి జ‌న‌వాసాల్లోకి వచ్చాడు. శుక్రవారం తన అనుచ‌రుల‌తో క‌లిసి వాసుదేవ‌రావు లొంగిపోయారు. ఛత్తీస్‌గ‌ఢ్ సీఎం విష్ణుదేవ్ సాయి, హోంమంత్రి సమక్షంలో తన అనుచరులతో నేడు జగదల్పూర్‌లో లొంగిపోయారు. ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సమక్షంలో మావోయిస్టులు ఆయుధాలు అప్పగించారు.

Follow us on , &

ఇవీ చదవండి