Breaking News

ఢిల్లీలో భారీగా వాయు కాలుష్యం..


Published on: 20 Oct 2025 11:50  IST

దీపావళి పండుగ వేళ ఢిల్లీలో భారీగా పెరిగిన వాయు కాలుష్యం పెరిగిపోయింది. దీంతో అక్కడి ప్రభుత్వం గ్రాఫ్ 2 అమలు చేసింది. దీపావళికి ముందు కాలుష్య స్థాయిలు పెరగడంతో ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లో GRAP స్టేజ్-II ఆంక్షలు సర్కార్ విధించింది. కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ దేశ రాజధాని, దాని ప్రక్కనే ఉన్న NCR ప్రాంతంలో గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ యొక్క రెండవ దశను అమలు చేస్తున్నట్లు ప్రకటించింది. నగరంలోని వాహనాల నుంచి వచ్చే పొగతో పాటు శీతాకాలంలో చలి బాగా పెరగడంతో కాలుష్యం పెరుగుదల తీవ్రమైనట్లు అధికారులు వెల్లడించారు

Follow us on , &

ఇవీ చదవండి