Breaking News

ఇంజినీరింగ్ కళాశాలలు బంద్..


Published on: 20 Oct 2025 12:04  IST

 ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించడంలో రేవంత్ సర్కార్‌ తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందంటూ రాష్ట్రంలోని ఇంజినీరింగ్‌ కాలేజీల యాజమాన్యం ఆరోపిస్తుంది. ఆ క్రమంలో నవంబర్ 3వ తేదీ నుంచి బంద్ పాటిస్తామని ప్రైవేట్ కళాశాలల సమాఖ్య వెల్లడించింది. అందులో భాగంగా అక్టోబర్ 22వ తేదీన ప్రభుత్వానికి నోటీసులు అందజేస్తామని స్పష్టం చేసింది. సమాఖ్య కోర్ కమిటీ అత్యవసర సమావేశం ఆదివారం హైదరాబాద్‌లో నిర్వహించింది.

Follow us on , &

ఇవీ చదవండి