Breaking News

భారత్ టారిఫ్‌లు కడుతూ ఉండాల్సిందే..ట్రంప్


Published on: 20 Oct 2025 12:18  IST

చైనాపై టారిఫ్‌ల విషయంలో కాస్త వెనక్కి తగ్గిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌పై మాత్రం అదే దూకుడు కొనసాగిస్తున్నారు. రష్యా చమురును కొనుగోలు చేయడం ఆపకపోతే భారత్ సుంకాలు చెల్లిస్తూనే ఉండాలని ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. తన అధికారిక విమానం ఎయిర్ ఫోర్స్ వన్‌లో ట్రంప్ విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా భారత్‌పై సుంకాల గురించి ట్రంప్‌ను జర్నలిస్ట్‌లు ప్రశ్నించారు

Follow us on , &

ఇవీ చదవండి