Breaking News

4 బంతుల్లో 4 వికెట్లు.. సెమీస్ ఆశలు ఆవిరి!


Published on: 21 Oct 2025 15:31  IST

మహిళల వన్డే ప్రపంచకప్ 2025 లో శ్రీలంక అద్భుత విజయాన్ని నమోదు చేసింది. ఓడిపోతుందని అంతా భావించిన మ్యాచ్ లో అనూహ్య మార్పులతో సంచలన విజయాన్ని అందుకుంది. సోమవారం బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో శ్రీలంక ఏడు పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో సెమీస్ అవకాశాలను సజీవంగా ఉంచుకోగా.. బంగ్లాదేశ్‌ రేసు నుంచి తప్పుకుంది. కెప్టెన్ ఆటపట్టు నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు తీయడంతో ఓడిపోయే మ్యాచ్‌లో శ్రీలంక గెలిచింది.

Follow us on , &

ఇవీ చదవండి