Breaking News

ఏపీ సీపీఐ రాష్ట్ర కార్యదర్శిగా జి. ఈశ్వరయ్య


Published on: 21 Oct 2025 16:57  IST

ఏపీ సీపీఐ రాష్ట్ర కార్యదర్శిగా జి.ఈశ్వరయ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రామకృష్ణ స్థానంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శిగా ఈశ్వరయ్య వ్యవహరిస్తారు. AISF, AIYF, రైతు సంఘం నాయకుడిగా పనిచేసిన ఈశ్వరయ్య పలు ప్రజా సమస్యలపై పోరాడి ఇప్పుడు ఆపార్టీ రాష్ట్ర కార్యదర్శి స్థాయికి వచ్చారు. ఈ సందర్భంగా ఈశ్వరయ్యకు సీపీఐ నేతలు శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి