Breaking News

కాంగ్రెస్ నాయకులకు గాదరి కిశోర్‌ వార్నింగ్‌


Published on: 22 Oct 2025 16:00  IST

హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో గ్యాదరి కిశోర్‌ మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్‌ నేత హరీశ్‌రావుకు మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ సవాలు విసరడంపై మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్‌ మండిపడ్డారు. సొల్లు లక్ష్మణ్‌, దున్నపోతు అని అన్నా కూడా స్పందించని వ్యక్తి.. ఇవాళ హరీశ్‌రావుకు సవాలు విసరడం సిగ్గుచేటు అని విమర్శించారు. రాహుల్‌ సంతకాన్ని ఫోర్జరీ చేసిన చామల కిరణ్‌కుమార్‌ రెడ్డి కూడా నీతులు చెబుతున్నారని మండిపడ్డారు.

Follow us on , &

ఇవీ చదవండి