Breaking News

పశువులను పూజించే జాతి..


Published on: 23 Oct 2025 12:43  IST

పుష్పాలను పూజించేది బతుకమ్మ పండుగ అని.. పశువులను పూజించే జాతి ఒక్క తెలంగాణకు మాత్రమే సొంతమని బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. హైదరాబాద్ లోని నారాయణగూడ సదర్ వేడుకల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. యాదవ సోదర సోదరీమణులకు సదర్ శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యంగా సదరంటే ఒక ప్రత్యేకత అని.. యాదవ జాతి దీపావళి సందర్భంగా దున్నలను పూజించే గొప్ప సంస్కృతికి ఈ పండుగ చిహ్నమని పేర్కొన్నారు.

Follow us on , &

ఇవీ చదవండి