Breaking News

రాణించిన రోహిత్, అయ్యర్..ఆస్ట్రేలియా టార్గెట్ 265..


Published on: 23 Oct 2025 14:15  IST

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ 9 పరుగులు మాత్రమే చేసి జేవియర్ బౌలింగ్‌లో అవుటయ్యాడు. ఆ తర్వాత హిట్ మ్యాన్ రోహిత్ శర్మ (73), శ్రేయస్ అయ్యర్ (61) రాణించడంతో ఆడిలైడ్‌లో జరుగుతున్న రెండో వన్డే మ్యాచ్‌లో టీమిండియా కాస్త మెరుగైన స్థితిలో నిలిచింది. అక్షర్ పటేల్ (44) కూడా కీలక ఇన్నింగ్స్‌తో ఆదుకోవడంతో టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 264 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా ముందు 270 పరుగుల టార్గెట్ ఉంచింది

Follow us on , &

ఇవీ చదవండి