Breaking News

కర్నూలు ప్రమాదంపై సర్కార్ స్పందన..


Published on: 24 Oct 2025 11:30  IST

కర్నూలు బస్సు ప్రమాద ఘటనపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టింది. ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు సహాయం అందించేందుకు హెల్ప్ లైన్‌ నెంబర్లను ఏర్పాటు చేసింది. హెల్ప్‌లైన్ పర్యవేక్షణకు ప్రోటోకాల్ విభాగం డైరెక్టర్‌ను నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది. అలాగే సహాయ చర్యల కోసం అధికారులను నియమించింది ప్రభుత్వం. బస్సు ప్రమాద ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు సేకరించేందుకు అధికారులు రంగంలోకి దిగారు.

Follow us on , &

ఇవీ చదవండి