Breaking News

తెలుగు రాష్ట్రాలకు అలర్ట్.. నేడు భారీ వర్షాలు..


Published on: 24 Oct 2025 11:57  IST

నేడు రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడనం కారణంగా రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. వర్షాకాలం ఇంకా ముగియలేదని.. మరి కొన్ని రోజులు వానలు కురుస్తాయని హెచ్చరించింది. వాస్తవానికి ఈ సమయానికి వర్షాకాలం ముగిసి శీతాకాలం ప్రారంభం కావాల్సి ఉంది. కానీ ఈ సంవత్సరం మాత్రం అందుకు భిన్నంగా పలు జిల్లాలో ఇప్పటికే.. వానలు కురుస్తున్నాయి.

Follow us on , &

ఇవీ చదవండి