Breaking News

ప్రయాణికుల భద్రతను ప్రశ్నార్థకం చేస్తున్నాయి..


Published on: 24 Oct 2025 12:02  IST

కర్నూలు బస్సు ప్రమాద ఘటనపై లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. తరచూ జరుగుతున్న ప్రమాదాలు ప్రయాణికుల భద్రతను ప్రశ్నార్థకం చేస్తున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. రవాణా శాఖలో ప్రయాణికుల భద్రతే ముఖ్యం కావాలని సూచించారు. వాహనాలను తగిన విధంగా మెయింటైన్ చేయాలని చెప్పారు. ప్రమాదాలకు బాధ్యులెవరో వారిని జవాబుదారి చేయాలని రాహుల్ గాంధీ చెప్పారు.

Follow us on , &

ఇవీ చదవండి