Breaking News

కాస్త మెరుగుపడిన గాలి నాణ్యత..


Published on: 24 Oct 2025 14:58  IST

దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం కాస్త మెరుగుపడింది. నిన్నటి వరకూ ‘వెరీ పూర్‌’ కేటగిరీలో ఉన్న ఏక్యూఐ లెవెల్స్‌.. ఇవాళ ‘పూర్‌’ కేటగిరీలో నమోదయ్యాయి. సెంట్రల్‌ పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డ్‌ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న డేటా ప్రకారం.. శుక్రవారం ఉదయం ఢిల్లీలో ఓవరాల్‌ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్‌ 293 వద్ద నమోదైంది. కొన్ని ప్రాంతాల్లో మాత్రం తీవ్రస్థాయిలోనే గాలి నాణ్యత సూచీ ఉంది.అత్యధికంగా ఆనంద్‌ విహార్‌లో ఏక్యూఐ తీవ్రమైన కేటగిరీలో నమోదైంది.

Follow us on , &

ఇవీ చదవండి