Breaking News

కొత్తది కట్టలేక.. పాతది కూల్చేశారు


Published on: 24 Oct 2025 15:08  IST

కాంగ్రెస్‌ సర్కార్‌ పుణ్యమా అంటూ నగరంలో దాదాపు 50 ఏండ్ల క్రితం నిర్మించిన మూసారాంబాగ్‌ బ్రిడ్జి ప్రస్థానం ముగిసింది.అంబర్‌పేట నుంచి దిల్‌సుఖ్‌నగర్‌, మలక్‌ పేట ప్రధాన ప్రాంతాలను కలిపే మూసారాంబాగ్‌ బ్రిడ్జి కూల్చివేత పనులు కొనసాగుతున్నాయి.ఇప్పటికే నత్తనడకన జరుగుతున్న హైలెవల్‌ బ్రిడ్జి నిర్మాణ పనులతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న వాహనదారులు పాత బ్రిడ్జి కూల్చి వేయడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి