

జమ్మూకశ్మీర్లోని పహల్గామ్లో అమాయక ప్రజలపై జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం 'ఆపరేషన్ సింధూర్' చేపట్టింది. నేడు తెల్లవారుజామున పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్ లోని తొమ్మిది ఉగ్రవాద శిబిరాలపై మెరుపు దాడులు చేసింది. పహల్గామ్ ఊచకోతకు ప్రతీకారంగా భారతదేశం జరిపిన దాడుల్లో పాకిస్తాన్లోని బహల్పూర్లో 100 మందికి పైగా జైష్-ఎ-మొహమ్మద్ ఉగ్రవాదులు మరణించినట్లు తెలుస్తోంది.
ఇవీ చదవండి
-
- 27 Jun,2025
రూ.5 భోజన కేంద్రాల్లో అల్పాహారం కూడా..
Continue Reading...
-
- 27 Jun,2025
హైకోర్టులో జగన్కు ఊరట.. విచారణ వాయిదా..
Continue Reading...
-
- 27 Jun,2025
సింగయ్య మృతి కేసు.. జగన్ వాహనం చెకింగ్
Continue Reading...
-
- 27 Jun,2025
భారీ భద్రతా ఏర్పాట్ల మధ్య పూరీ రథయాత్ర..
Continue Reading...
-
- 27 Jun,2025
ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దూకుడు
Continue Reading...
-
- 27 Jun,2025
బిగ్బాస్ సీజన్ 9 ప్రోమో వచ్చేసింది..
Continue Reading...
-
- 27 Jun,2025
తగ్గుముఖం పడుతున్న బంగారం ధరలు..
Continue Reading...
ట్రెండింగ్ వార్తలు
మరిన్ని