Breaking News

చలి పంజా.. వచ్చే 3 రోజులు దుమ్మురేపుతదట..


Published on: 18 Nov 2025 11:53  IST

ఓ వైపు తీవ్రమైన చలి.. మరోవైపు నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనంతో వర్షాలు.. దీంతో తెలుగు రాష్ట్రాల్లో విచిత్ర వాతావరణం కొనసాగుతోంది. అయితే.. తీవ్రమైన చలితో వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో చలి తీవ్రత రోజు రోజుకు పెరిగే అవకాశం ఉందని అలర్ట్ జారీ చేసింది. ఇప్పటికే.. తెలంగాణ సహా.. ఏపీలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రత సింగిల్ డిజిట్ కూడా దాటడం లేదు.. ముఖ్యంగా తెలంగాణలో కనిష్ట ఉష్ణోగ్రత 7 డిగ్రీలకు పడిపోయింది.

Follow us on , &

ఇవీ చదవండి