Breaking News

రాష్ట్రపతిని కలువనున్న మందకృష్ణ.. ఎందుకంటే


Published on: 18 Nov 2025 15:55  IST

చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాపై జరిగిన దాడి విషయాన్ని రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తామని ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు మందకృష్ణ మాదిగ తెలిపారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. త్వరలోనే రాష్ట్రపతిని కలుస్తామన్నారు. రాష్ట్రపతి అపాయింట్‌మెంట్ కోసం లేఖ రాశామని చెప్పారు. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాపై దాడి జరిగిన తర్వాత తెలుగు రాష్ట్రాలతో పాటు దక్షిణాది రాష్ట్రాల్లో ఆందోళన చేశామన్నారు. గల్లీ నుంచి ఉద్యమాన్ని ఢిల్లీ దాకా తీసుకువచ్చామని ఆయన చెప్పారు.

Follow us on , &

ఇవీ చదవండి