

ఆపరేషన్ సిందూర్ పై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్పందించారు. భారత సైన్యం ప్రదర్శించిన తన సైనిక పాటవానికి ఒక భారతీయుడుగా తాను గర్వపడుతున్నాని బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. ఉగ్రవాదం, ఉన్మాదం ఏరూపంలో ఉన్నా.. ఏ దేశంలో వున్నా.. ప్రపంచ మానవాళికి నష్టం కలిగించేదే తప్ప లాభం చేకూర్చేదికాదు. ఉగ్రవాదం అంతం కావాల్సిందే అని కేసీఆర్ స్పష్టం చేశారు.
ఇవీ చదవండి
-
- 19 Jun,2025
విదేశాలకు ధ్వంసమైన ఎయిరిండియా బ్లాక్బాక్స్..!
Continue Reading...
-
- 19 Jun,2025
భారత్-పాక్ యుద్ధాన్ని ఆపింది నేను కాదు..ట్రంప్
Continue Reading...
-
- 19 Jun,2025
శ్వేతసౌధంలో విందు ట్రంప్ది.. బిల్లు మునీర్ది..!
Continue Reading...
-
- 19 Jun,2025
ట్రంప్ గోల్డ్ కార్డ్ కోసం భారీగా దరఖాస్తులు..!
Continue Reading...
-
- 19 Jun,2025
ఏపీలోనూ రాజకీయ రచ్చ రాజేసిన ఫోన్ ట్యాపింగ్!
Continue Reading...
-
- 19 Jun,2025
ఇరాన్పై దాడికి అమెరికా రెడీనా..తేదీ ఖరారైనట్టేనా
Continue Reading...
-
- 19 Jun,2025
‘భారత్లో తయారీ’కి... చైనా పెట్టుబడులు
Continue Reading...
ట్రెండింగ్ వార్తలు
మరిన్ని