

భారత్ ప్రతీకార దాడులతో పాకిస్థాన్ తీవ్రంగా బెంబేలెత్తుతోంది. భారత్ లక్ష్యంగా డ్రోన్లు, క్షిపణులతో దాడి చేయాలని యత్నించిన పాక్కు ఎదురుదెబ్బ తగిలింది. లాహోర్లోని గగనతల రక్షణ వ్యవస్థను భారత సైన్యం ధ్వంసం చేసింది. అంతేగాక, పాక్ దాడులను సమర్థంగా అడ్డుకున్న భారత్, దాని రాడార్ కేంద్రాలపై కూడా ప్రతిగా విరుచుకుపడింది. మరోవైపు, పాక్ కాల్పుల విరమణ ఉల్లంఘిస్తూ రాజౌరీ, పూంచ్ తదితర ప్రాంతాల్లో జరిపిన దాడుల్లో 16 మంది పౌరులు మృతి చెందారు.
ఇవీ చదవండి
-
- 28 Jun,2025
దేశంలోనే తొలి డిజిటల్ హైవే.. !
Continue Reading...
-
- 28 Jun,2025
ఐఎస్ఐఎస్ ఇండియా మాజీ చీఫ్ ఆసుపత్రిలో కన్నుమూత
Continue Reading...
-
- 28 Jun,2025
నిరుద్యోగ యువత పోరాటానికి బీఆర్ఎస్ సంపూర్ణ మద్దతు
Continue Reading...
-
- 28 Jun,2025
తెలంగాణలో అమిత్ షా పర్యటన షెడ్యూల్ ఇదే..
Continue Reading...
-
- 28 Jun,2025
కేసీఆర్ పాలనలో ఇరిగేషన్ శాఖని భ్రష్టు పట్టించారు..!
Continue Reading...
-
- 28 Jun,2025
నియోజకవర్గాల పునర్విభజన..రేవంత్రెడ్డి కీలక వ్యాఖ్యలు
Continue Reading...
-
- 28 Jun,2025
ద్విచక్ర వాహనంతో 2 హెల్మెట్లు తప్పనిసరి
Continue Reading...
ట్రెండింగ్ వార్తలు
మరిన్ని