Breaking News

మెట్రోపై రేవంత్‌ ప్రభుత్వ వ్యూహం బెడిసికొట్టిందా?


Published on: 24 Nov 2025 19:10  IST

హైదరాబాద్‌ నగరంలో రెండో దశ మెట్రో విస్తరణ పేరిట కాంగ్రెస్‌ సర్కారు రూ.43వేల కోట్ల అంచనా వ్యయంతో భారీ ప్రాజెక్టును నెలకొల్పుతామంటూ ప్రణాళికలు రూపొందించింది. మొత్తం 162 కిలోమీటర్ల మేర తొమ్మిది కారిడార్లకు డీపీఆర్‌ను సిద్ధం చేసి కేంద్రానికి అందజేసింది. పీపీపీ విధానంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే ప్రధాన వాటాదారులుగా భారీ నిధులతో చేపడుతామంటూ ప్రణాళికలు రచించింది. కానీ డీపీఆర్‌ రూపకల్పన చేసి, కేంద్రానికి చేరినా ఇప్పటికీ దీనిపై ఒక్క అడుగు ముందుకు పడలేదు.

Follow us on , &

ఇవీ చదవండి