Breaking News

భారత్‌ నుంచి విమానాలు రద్దు


Published on: 25 Nov 2025 10:57  IST

ఆఫ్రికా ఖండం ఈశాన్య ప్రాంతంలోని ఇథియోపియాలో హేలి గుబ్బి అగ్నిపర్వతం విస్ఫోటంతో వాతావరణంలో 15 కిలోమీటర్ల ఎత్తులోకి పెద్ద ఎత్తున బూడిద, దట్టమైన పొగలను ఎగజిమ్మింది. దట్టమైన బూడిద మేఘాలు యెమెన్‌, ఒమన్‌, అరేబియా సముద్రం, పాకిస్థాన్‌ మీదుగా భారత్‌వైపు కదులుతున్నాయి. సోమవారం రాత్రి భారత్‌లోకి ప్రవేశించాయి. బూడిద మేఘాలు, పొగ కమ్ముకోవడంతో.. భారత్‌ నుంచి గల్ఫ్‌, యూరప్‌ దేశాలకు వెళ్లాల్సిన పలు విమానాలు రద్దయ్యాయి. మరికొన్నింటిని దారి మళ్లించారు.

Follow us on , &

ఇవీ చదవండి