Breaking News

కేంద్రం కీలక ఆదేశాలు


Published on: 09 May 2025 07:38  IST

పాక్‌ దాడుల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం జమ్మూకశ్మీర్, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్‌లలో హైఅలర్ట్‌ ప్రకటించింది. ఢిల్లీ, హర్యానా, పశ్చిమ బెంగాల్, హిమాచల్‌ప్రదేశ్‌లో భద్రత కట్టుదిట్టం చేశారు. సరిహద్దు జిల్లాల్లో విద్యాసంస్థలు మూసివేస్తుండగా, పోలీసులు, వైద్యులు, ఆరోగ్య సిబ్బంది సెలవులు రద్దయ్యాయి. గుజరాత్ తీరంలో కోస్ట్‌గార్డ్‌ పహారా పెంచారు. ప్రజలు ఇళ్లలోనే ఉండాలని అధికారుల సూచన.

Follow us on , &

ఇవీ చదవండి