Breaking News

పరకామణి చోరీపై విచారణ పూర్తి


Published on: 02 Dec 2025 11:00  IST

తిరుమల శ్రీవారి పరకామణిలో చోరీకి సంబంధించిన కేసులో సీఐడీ విచారణ సోమవారంతో ముగిసింది. సీఐడీ చీఫ్‌ రవిశంకర్‌ అయ్యనార్‌ మంగళవారం హైకోర్టులో సీల్డ్‌ కవర్‌లో నివేదికను సమర్పించనున్నారు. విచారణలో సీఐడీ ఏమి తేల్చింది...నివేదికలో ఏముంది...నివేదిక పరిశీలించాక హైకోర్టు తీసుకునే చర్యలెలా ఉంటాయి... వాటి పర్యవసానం ఎలా ఉంటుందనేది ఇప్పుడు అందరిలోనూ ఉత్కంఠ రేపుతోంది.

Follow us on , &

ఇవీ చదవండి