Breaking News

లక్ష కోట్ల ప్రభుత్వ ఆస్తులను రక్షించడమే ధ్యేయం..


Published on: 05 Dec 2025 15:43  IST

శస్త్రచికిత్సలు చేసే వైద్యుల కంటే తాము ఏమాత్రం తక్కువ కాదని, వ్యాధులకు వైద్యులు చికిత్స చేస్తుంటే, సమాజంలో ఉన్న ట్యూమర్లను తాము తొలగిస్తున్నా మని హైడ్రా కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌ అన్నారు. ఆక్రమణదారుల నుంచి ప్రభుత్వ ఆస్తులను రక్షిస్తున్నామన్నారు. గ్రేస్‌ క్యాన్సర్‌ ఫౌండేషన్‌ 12వ వార్షికోత్సవాన్ని గురువారం హోటల్‌ దసపల్లాలో నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ మాట్లాడుతూ..15 నెలల కాలంలో 60 వేల కోట్ల ప్రభుత్వ ఆస్తులను హైడ్రా రక్షించిందన్నారు.

Follow us on , &

ఇవీ చదవండి