

భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ATMలు మూతపడతాయనే వదంతులకు బ్యాంకులు స్పందించాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంకు సహా అనేక బ్యాంకులు తమ ATMలు, CDMలు, ADWMలు, డిజిటల్ సేవలు పూర్తి స్థాయిలో పనిచేస్తున్నాయని ప్రకటించాయి. వినియోగదారులు ధ్రువీకరించని సమాచారంపై ఆధారపడవద్దని సూచించారు. ఈ రోజు సాయంత్రం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బ్యాంకుల సైబర్ భద్రతపై సమీక్ష నిర్వహించనున్నట్లు ప్రకటించారు.
ఇవీ చదవండి
-
- 27 Jun,2025
హైదరాబాద్ గచ్చిబౌలిలో ట్రాఫిక్ కష్టాలు తీరినట్టే..
Continue Reading...
-
- 27 Jun,2025
Hyderabad |ఎస్పీఆర్ హిల్స్లో డెంగీ పాజిటివ్..!
Continue Reading...
-
- 27 Jun,2025
హైదరాబాద్ నగరంలో యాంటీ బెగ్గింగ్ డ్రైవ్..
Continue Reading...
-
- 27 Jun,2025
అత్యంత ప్రమాదకరంలో మంజీరా బ్యారేజీ : కేటీఆర్
Continue Reading...
-
- 27 Jun,2025
హైదరాబాద్ లో ఒక్కసారిగా వెదర్ చేంజ్..
Continue Reading...
-
- 27 Jun,2025
భారత ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసేందుకు చైనా కుట్రలు..
Continue Reading...
-
- 27 Jun,2025
అనంతపురం జిల్లాలో భారీ పరిశ్రమ ఏర్పాటు..!
Continue Reading...
ట్రెండింగ్ వార్తలు
మరిన్ని