Breaking News

వ్యాపారి హత్య కేసులో సంచలన విషయాలు..


Published on: 11 Dec 2025 12:53  IST

జవహర్‌నగర్ రియల్ ఎస్టేట్ వ్యాపారి హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. వ్యాపారి హత్యకు కారణమైన వారిని పోలీసులు పట్టుకున్నారు. ఒక మైనర్ బాలుడుతో పాటు ఐదుగురిని అరెస్టు చేశారు పోలీసులు. జవహర్‌నగర్ పోలీసుల విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారి రత్న కుమారుని కాల్చి, కత్తులతో పొడిచి చందన్ సింగ్(25) చంపేశాడు.తన తండ్రి ఎన్‌కౌంటర్‌కు రత్నకుమార్ కారణమని పగ పెంచుకున్నాడు చందన్ సింగ్ రత్నకుమార్ కాల్చి చంపేశాడు.

Follow us on , &

ఇవీ చదవండి