Breaking News

పక్కన పెట్టలేరు.. పరుగులు రాబట్టలేరు..


Published on: 11 Dec 2025 15:04  IST

దక్షిణాఫ్రికాతో కటక్‌లో జరిగిన తొలి టీ20లో భారత్ 101 పరుగుల భారీ విజయం సాధించినప్పటికీ, జట్టులో కొన్ని ఆందోళనకరమైన విషయాలు ఉన్నాయి. ప్రధానంగా జట్టును నడిపించాల్సిన కెప్టెన్, వైస్ కెప్టెన్‌లే ఇప్పుడు జట్టుకు భారంగా మారుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. వీరిద్దరూ పరుగులు చేయడం లేదు. అలాగని వారిని జట్టు నుంచి తొలగించే పరిస్థితి కూడా లేదు. ఆ ఇద్దరు ఆటగాళ్లు ఎవరో కాదు, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, వైస్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్.

Follow us on , &

ఇవీ చదవండి