Breaking News

ఐటీ సంస్థలొస్తున్నా.. అడ్డంకులెన్నో!


Published on: 11 Dec 2025 16:21  IST

ఐటీ దిగ్గజ సంస్థ ‘కాగ్నిజెంట్‌’కు కేటాయించిన భూములకు సమీపంలో అభివృద్ధి చేయ తలపెట్టిన బృహత్తర ప్రణాళికలోని కీలక రోడ్డు పనులకు అంతరాయం ఏర్పడింది.రోడ్డు విస్తరణకు తీసుకోదలిచిన భూములకు 21 మంది యజమానులున్నారు.అయితే వైకాపా మాజీ కార్పొరేటర్‌ కుటుంబానికి సుమారు 250 గజాల స్థలం ఉంది. ఈ ఒక్కరు స్థలం ఇవ్వడానికి ఆసక్తి చూపకపోవడంతో విస్తరణకు అడ్డంకులు ఏర్పడ్డాయి.ఈ స్థలం వదిలి పనులు చేపడుతామని వీఎంఆర్డీఏ ఇంజినీరింగ్‌ అధికారులు తెలిపారు.

Follow us on , &

ఇవీ చదవండి