Breaking News

ఆ ప్రయాణికులకు రూ.10వేల ట్రావెల్ వోచర్లు


Published on: 11 Dec 2025 17:16  IST

పైలట్ల కొరత వంటి కారణాలతో కొన్నిరోజుల పాటు తీవ్ర సంక్షోభంలో చిక్కుకుపోయిన దేశీయ విమానయాన సంస్థ ఇండిగో.. పూర్తిస్థాయిలో కార్యకలాపాలను అందుబాటులోకి తీసుకువస్తోంది. గురువారం నడపనున్న 1950కి పైగా సర్వీసుల్లో మూడు లక్షల మంది ప్రయాణించనున్నారని వెల్లడించింది. అదే సమయంలో సర్వీసుల రద్దు కారణంగా ఇబ్బంది పడిన ప్రయాణికులకు రూ.10వేల విలువైన వోచర్‌ను పరిహారం కింద ఇస్తామని తెలిపింది.

Follow us on , &

ఇవీ చదవండి