Breaking News

ఆ కంపెనీ పేర్లు కూడా వైసీపీ నేతలు పలకలేరు


Published on: 12 Dec 2025 11:40  IST

సీఎం చంద్రబాబు 75 ఏళ్ల వయసులోనూ రాష్ట్రాభివృద్ధి కోసం నిత్యం సమీక్ష సమావేశాలు నిర్వహిస్తూ కష్టపడుతుంటే వైసీపీ నాయకులు విమర్శలే పనిగా అడ్డం పడుతున్నారని ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇటీవల మూడు రోజుల్లో 18 ప్రపంచ దిగ్గజ కంపెనీల సీఈవోలు, ఎగ్జిక్యూటివ్‌లతో లోకేశ్‌ సమావేశమయ్యారు. ఆ కంపెనీల పేర్లు పలకడం కూడా వైసీపీ నాయకులకు రాదు అని యార్లగడ్డ విమర్శించారు.

Follow us on , &

ఇవీ చదవండి