Breaking News

అత్తా కోడళ్ల పరోక్ష పోరు..


Published on: 12 Dec 2025 12:59  IST

మహబూబ్‌నగర్‌ పార్లమెంటు సభ్యురాలు డీకే అరుణ, నారాయణపేట ఎమ్మెల్యే చిట్టెం పర్నికరెడ్డి పుట్టిన ఊరు ధన్వాడ గ్రామం. రెండో విడతలో సర్పంచి ఎన్నికలు జరగనున్నాయి. ఎంపీ భాజపా నుంచి, ఎమ్మెల్యే కాంగ్రెస్‌ నుంచి గత పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి, ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. దీంతో వీరు మద్దతు ఇచ్చే పార్టీ అభ్యర్థుల గెలుపు కీలకంగా మారింది. మొత్తానికి పుట్టిన ఊరిలో విజయం సాధించేందుకు అత్తాకోడళ్లు పరోక్షంగా పడుతున్న పోరు ఆసక్తి రేపుతుంది.

Follow us on , &

ఇవీ చదవండి