Breaking News

అన్నం ఉడకలేదు.. కూరలు రుచిగా లేవు..


Published on: 12 Dec 2025 14:26  IST

అన్నం సరిగా ఉడకలేదు .. కూరలు రుచే లేవు. గడ్డిలా పడేస్తే తింటారులే అనుకున్నారా.. మీ పిల్లలకు ఇలాంటి అన్నమే పెడతారా... మీ నిర్లక్ష్యం వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తోంది. ’అంటూ రాష్ట్ర ఆహార కమిషన్‌ సభ్యురాలు గంజిమాలదేవి మండలంలోని కాలువపల్లి(Kaluvapalli) ఉన్నత పాఠశాలలోని మధ్యాహ్న భోజన ఏజెన్సీపై మండిపడ్డారు. గురువారం ఆమె ఆ గ్రామంలో పర్యటించారు. రెండు ప్రభుత్వ చౌకధాన్యపు డిపోలు, అంగన్‌వాడీ కేంద్రాలను తనిఖీ చేశారు.

Follow us on , &

ఇవీ చదవండి