Breaking News

కాంగ్రెస్‌ అంకెల గారడీ!..


Published on: 12 Dec 2025 16:06  IST

పెట్టుబడుల పేరుతో కాంగ్రెస్‌ ప్రభుత్వం (Congress Govt) అంకెల గారడీకి తెరలేపింది. తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌లో (Global Summit) రాష్ర్టానికి పెట్టుబడులు వెల్లువెత్తినట్టు ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటున్నా.. అవి ఎంతవరకు వాస్తవరూపం దాల్చుతాయోనని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇందుకు కారణం లేకపోలేదు. గత రెండేండ్లుగా ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ‘పెట్టుబడుల’ పాట పాడుతూనే ఉన్నారు. రూ.లక్షల కోట్లు అంటూ అంకెలు వల్లెవేస్తున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి