

ఆపరేషన్ సిందూర్ దెబ్బ పాకిస్తాన్కు గట్టిగానే తగులుతోంది. భారత్ వరుస దాడులతో బిత్తరపోతున్న పాకిస్తాన్కు తాజాగా మరో సంక్షోభం ఎదురైనట్లు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా ఇంధన కొరత ఏర్పడినట్లు తెలుస్తోంది. దీంతో పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్లో రెండు రోజుల పాటు పెట్రోల్ బంక్లు మూసేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే నిత్యవసర వస్తువుల ధరలు పెరిగిపోయిన ప్రజలు అవస్థలు పడుతున్నారు. తాజాగా, పెట్రోల్ బంకుల మూసివేత నిర్ణయంతో ప్రజల నుంచి తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.
ఇవీ చదవండి
-
- 19 Jun,2025
మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీ సంచలన వ్యాఖ్యలు
Continue Reading...
-
- 19 Jun,2025
మూడురోజులు తెలంగాణలో వానలు..!
Continue Reading...
-
- 19 Jun,2025
తిరుమలలో భక్తులు రద్దీ..దర్శనానికి 20 గంటలు
Continue Reading...
-
- 19 Jun,2025
కాంగ్రెస్లో గందరగోళాన్ని ఇక దాచలేరు..కిషన్ రెడ్డి ఫైర్
Continue Reading...
-
- 19 Jun,2025
కాచిగూడ, కాజీపేట మీదుగా రిషికేశ్కు ప్రత్యేక రైళ్లు..!
Continue Reading...
-
- 19 Jun,2025
సూరారం పోలీసు స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదం..?
Continue Reading...
-
- 19 Jun,2025
వ్యభిచార గృహంపై టాస్క్ఫోర్స్ పోలీసులు దాడులు
Continue Reading...
ట్రెండింగ్ వార్తలు
మరిన్ని