Breaking News

వ్యక్తిపైకి దూసుకెళ్లిన కారు..


Published on: 15 Dec 2025 12:45  IST

ఈ మధ్యకాలంలో రోడ్డు ప్రమాదాలు పెరిగిపోయాయి. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంటున్నప్పకీ ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. అతివేగం, నిర్లక్ష్యమైన డ్రైవింగ్, మద్యం సేవించి వాహనాలు నడపడం ఇలా అనేక కారణాలతో రోడ్డు ప్రమాదాలు జరుగుతుండగా.. అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. తమ తప్పేమి లేకున్నా కూడా ఎదుటి వారి నిర్లక్ష్యం కారణంగా బలి అవుతున్న వారు ఎందరో. తాజాగా మెదక్ జిల్లాలో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది.

Follow us on , &

ఇవీ చదవండి