Breaking News

శబరిమల వెళ్లే అయ్యప్ప స్వాములకు అలర్ట్..


Published on: 15 Dec 2025 14:48  IST

శబరిమల లక్షలాది మంది భక్తులు అయ్యప్పస్వామిని దర్శించుకుంటు ఉన్నారు.ఈ మేరకు శబరిమలలో అరవణ పాయసం ప్రసాదం డబ్బాల పంపిణీపై దేవస్వం బోర్డు తాత్కాలిక పరిమితి విధించింది. భక్తులకు గరిష్టంగా 20 ప్రసాదం టిన్నులు మాత్రమే ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఒక్క భక్తుడికి 20 టిన్నులు మాత్రమే ఇవ్వనున్నారు. ఒక్క టిన్ను ఖరీదు రూ.100గా ఉంది. ఈ మేరకు అరవణ పాయసం ప్రసాదం పంపిణీ కౌంటర్ల ముందు ఈ పరిమితికి సంబంధించిన బోర్డులను ఉంచారు.

Follow us on , &

ఇవీ చదవండి