Breaking News

సాధువులకు ఇంత దివ్యశక్తి ఉంటుందా..?


Published on: 15 Dec 2025 18:17  IST

ఉత్తర ప్రదేశ్‌లోని బృందావన్ పీఠానికి చెందిన మలుక్ పీఠాధిపతి జగద్గురు దావరాచార్య రాజేంద్ర దాస్ జీ మహారాజ్ శిష్య బృందం తిరిగి వెళుతున్న సమయం లో ముల్కల గోదావరి తీర సమీపంలోని పోచమ్మ గుడి పక్కన ఆగారు. ఆ సమీపంలో ఏదో దివ్యశక్తి ఉందం టూ స్థానికులకు సూచించారు. ఓప్రైవేట్ స్థలంలోకి వెళ్లిన సాదు సంతులు ఇక్కడ తవ్వితే అమ్మవారి శక్తి రూపం దర్శనమిస్తుందంటూ సూచించారు రాజేంద్ర దాస్ శిష్యుడు వెంకటేష్ మహారాజ్ చెప్పినట్టుగానే అమ్మవారి విగ్రహం బయటపడింది. 

Follow us on , &

ఇవీ చదవండి