Breaking News

భర్త కాదు.. కాలయముడు..


Published on: 15 Dec 2025 18:27  IST

అనుమానంతో భార్యను హత్య చేసిన ఒక వ్యక్తి ఆమె మృతదేమాన్ని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయిన ఘటన బాపట్ల జిల్లా సంతమాగులూరు మండలంలో వెలుగు చూసింది.వివరాల్లోకి వెళ్తే.ఏల్చూరుకు చెందిన వెంకటేష్ కు పదేళ్ళ క్రితం పల్నాడు జిల్లా రొంపిచర్ల మండలం మాచవరంకు చెందిన మహాలక్ష్మీతో వివాహం అయింది. వీరికి ఇద్దరు సంతానం. ఆరు నెలల కిందట భార్యాభర్తలు మధ్య గొడవలు జరిగాయి. తన భార్యను హత్య చేసి మృతదేహంతో స్టేషన్ కు వచ్చినట్లు చెప్పాడు.

Follow us on , &

ఇవీ చదవండి