Breaking News

డబ్బులు డ్రా చేసేందుకు పోస్టాఫీస్‌కు వెళ్లగా..


Published on: 17 Dec 2025 12:51  IST

శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం పెద్ద పోస్ట్ ఆఫీస్‌లో 33 ఖాతాలలో పొదుపు చేసిన రూ.2.78 కోట్ల నగదును సైబర్ నేరగాళ్లు కాజేశారు. వీటిలో ఎక్కువ మొత్తంలో కిసాన్ వికాస్ పత్ర పథకానికి సంబంధించిన ఖాతాలే ఉన్నాయి. అయితే ఇందులో ఇంటి దొంగల హస్తం ఉందని విచారణలో తేలింది. బయటి వ్యక్తులకు ఖాతాలకు చెందిన పాస్‌వర్డ్, యూజర్ ఐడీలను ఇచ్చి ఈ మోసాలకు పాల్పడినట్టు స్పష్టం అయింది. ఈ అంశంపై అప్పట్లో ముగ్గురు సిబ్బందిని కూడా సస్పెండ్ చేశారు పోస్టల్ అధికారులు. 

Follow us on , &

ఇవీ చదవండి