Breaking News

4th క్లాస్ స్టూడెంట్ ఆత్మహత్య!


Published on: 17 Dec 2025 15:12  IST

చందానగర్‌లో 9ఏళ్ల బాలుడు బాత్రూంలో ఆత్మహత్యకు పాల్పడిన ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని, ఆందోళనను రేపుతోంది. కృష్ణవేణి టాలెంట్ స్కూల్‌లో చదువుతున్న చిన్నారి ప్రశాంత్ మరణానికి గల కారణాలు ఇప్పటికీ పోలీసులకు స్పష్టంగా లేవు. మంగళవారం సాయంత్రం స్కూల్‌ నుంచి ఇంటికి వచ్చి బాత్రూం లోకి వెళ్లిన బాలుడు బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన తల్లి స్థానికుల సహాయంతో తలుపు ధ్వంసం చేసి లోపలికి వెళ్లింది. లోపల ఉరి వేసుకున్న  ప్రశాంత్‌ను చూసి షాక్ అయింది.

Follow us on , &

ఇవీ చదవండి