Breaking News

మాతృభూమి సేవలోనే నిజమైన ఆనందం


Published on: 18 Dec 2025 13:50  IST

జై ఆంధ్ర ఉద్యమ కాలం నుంచి గుడివాడ అంటే తనకు చాలా ఇష్టమని భారత మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు వ్యాఖ్యానించారు. విద్యార్థి ఉద్యమంలో ఎక్కువగా గుడివాడ వచ్చానని పేర్కొన్నారు. కన్నతల్లి, జన్మ భూమిని మర్చిపోకుండా ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించడం అభినంద నీయమని ప్రశంసించారు వెంకయ్య నాయుడు.ఇవాళ(గురువారం) గుడివాడలో వెంకయ్య నాయుడు పర్యటించారు. ఉత్తర అమెరికా తెలుగు సంఘం ఆధ్వర్యంలో వైద్య శిబిరాన్ని ప్రారంభించారు.

Follow us on , &

ఇవీ చదవండి