Breaking News

పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్‌పై సీఎం...!


Published on: 18 Dec 2025 16:36  IST

సీఎం చంద్రబాబు (CM Chandrababu) అధ్యక్షతన రెండవ రోజు కలెక్టర్ల సదస్సు కొనసాగుతోంది. ఈ సందర్భంగా బెస్ట్ ప్రాక్టీసెస్, సక్సెస్ స్టోరీలపై ఆయా జిల్లాల కలెక్టర్లు ప్రజెంటేషన్ ఇస్తున్నారు. ఇందులో భాగంగా పార్వీతీపురం మన్యం జిల్లా కలెక్టర్‌ ఎన్‌ ప్రభాకర్ రెడ్డి ‘ముస్తాబు’ అనే కార్యక్రమాన్ని సదస్సులో వివరించారు. పరిశుభ్రతతో పాటు ఆత్మవిశ్వాసం పెంపోందించటమే లక్ష్యంగా కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు. కలెక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి ప్రజెంటేషన్‌పై ముఖ్యమంత్రి హర్షం వ్యక్తం చేశారు.

Follow us on , &

ఇవీ చదవండి