Breaking News

హెల్త్‌కేర్ రంగంలోకి అంబానీ 'జియో'


Published on: 18 Dec 2025 17:29  IST

ముకేశ్ అంబానీ టెలికాం రంగంలో అతి తక్కువ ధరకే డేటాను అందించి 'జియో'తో చూసిన సక్సెస్ మళ్లీ హెల్త్ కేర్ రంగంలో కూడా రిపీట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ముఖ్యంగా ప్రాణాంతక వ్యాధులను ముందే గుర్తించే 'జెనోమిక్ టెస్టింగ్' ధరలను భారీగా తగ్గించి, సామాన్యులకు అందుబాటులోకి తీసుకురావాలని రిలయన్స్ గ్రూప్ నిర్ణయించింది. ప్రస్తుతం మార్కెట్లో రూ.10వేల కంటే ఎక్కువగా ఉన్న ఈ పరీక్షల ధరను ఏకంగా రూ.వెయ్యి కంటే తక్కువకు అందించాలని అంబానీ ప్లాన్ చేస్తున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి